Wednesday, April 23, 2025
spot_img

16 మంది ఏఈఓ లుగా ప్రదోన్నతి కల్పించిన జిల్లా వ్యవసాయ అధికారి.

అనంతపురం జిల్లాలో 16 మంది కి ఎఈఓలుగా పదోన్నతి…
అనంతపురం జిల్లా వ్యాప్తంగా విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్, విలేజ్ ఆర్టికల్చర్ అసిస్టెంట్గా విధులు నిర్వహిస్తున్న 16 మంది కి ప్రధానోతి కల్పించినట్లు జిల్లా వ్యవసాయ అధికారి ఉమామహేశ్వరమ్మ పేర్కొన్నారు. గోరంట్ల ,తనకల్లు, బి కేసముద్రము ,కుందుర్పి, రాయదుర్గము, బ్రహ్మసముద్రం, పామిడి, కనేకల్లు ,బత్తలపల్లి, పరిగి, అమడ గూడూరు, సింగనమల ,వజ్రకరూరు, విడపనకల్లు ,,రామగిరి, ముదిగుబ్బ వారికి కేటాయించామన్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular