
ఏపీయూడబ్ల్యూజే గుంతకల్లు మండల నూతన కమిటీ ఎన్నిక…
నవంబర్ 16: గుంతకల్లు
ఆంధ్రప్రదేశ్ యూనియన్ వర్కింగ్ జర్నలిస్ట్స్ ( ఏపీయూడబ్ల్యూజే ) ప్రింట్ మీడియా జిల్లా అధ్యక్షుడు పయ్యావుల ప్రవిన్ ,జిల్లా ప్రధాన కార్యదర్శి ఆయుబ్ ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా అధ్యక్షులు జగదీష్ జిల్లా కార్యదర్శి చౌడప్ప ఆధ్వర్యంలో ఈద్గా ఫంక్షన్ హాల్ లో జాతీయ పత్రిక దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఏపీయూడబ్ల్యూజే గుంతకల్లు నియోజకవర్గం కార్యదర్శి జిఎం మహమ్మద్ రఫీ అధ్యక్షతన వహించారు.అనంతరం ఏపీయూడబ్ల్యూజే గుంతకల్లు మండల నూతన కమిటీని శనివారం ఎన్నుకున్నారు.ప్రింట్ మీడియా అధ్యక్షుడిగా శేశగిరి స్వామి,మండల ప్రధాన కార్యదర్శిగా బోయ వెంకటరాముడు,కోశాదికారి రమేష్ రావు,గౌరవ అధ్యక్షులుగా హరిగోపాల్
ఉపాధ్యక్షులుగా శశిధర్,సహాయ కార్యదర్శిగా తలారి ఆనంద్ , కార్యవర్గ సభ్యులుగా గోరేంట్ల నాగరాజు,అక్బర్ లను ఎన్నుకున్నారు. అనంతరం ఎలక్ట్రానిక్ మీడియా మండల అధ్యక్షుడిగా జి.శ్రీనివాసులు, మండల ప్రధాన కార్యదర్శిగా శివారెడ్డి, కోశాధికారిగా చంద్రశేఖర్ ,గౌరవ అధ్యక్షులుగా ఏవీవి ప్రసాద్ ,ఉపాధ్యక్షులుగా అలీ భాష, సిద్ధిక్ ,సహాయ కార్యదర్శులుగా మహమ్మద్ రఫీ లను ఎన్నుకున్నారు.