
అమరావతి
నాలుగు కార్పొరేషన్లకు డైరెక్టర్ల నియామకం.
యాదవ, గౌడ , మాల, గిరిజన సహకార కార్పొరేషన్ లకు డైరెక్టర్ల నియామకం
ఒక్కో కార్పొరేషన్ కు 15మంది చొప్పున 60 మంది డైరెక్టర్ల నియామకం.
*ప్రతి కార్పొరేషన్ లో ఇద్దరు జనసేన ఒక బిజెపి సభ్యులకు అవకాశం.
గుంతకల్లు నియోజకవర్గం నుండి కార్పొరేషన్ డైరెక్టర్లుగా ఇద్దరికి అవకాశం.
యాదవ సంఘం కార్పొరేషన్ డైరెక్టర్ జి. ఆమ్లెట్ మస్తాన్ యాదవ్ (టిడిపి)నియామకం.
గిరిజన కో-ఆపరేటివ్ కార్పొరేషన్ డైరెక్టర్ రమావత్ రమేష్ నాయక్ (టిడిపి)నియామకం.
.