Monday, March 16, 2026
spot_img

శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి ఘటన.. విచారణ ముమ్మరం చేసిన సిట్‌..

తిరుమల .

శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి ఘటన.. విచారణ ముమ్మరం చేసిన సిట్‌..

తిరుమల: శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వివాదంపై సిట్‌ విచారణ సాగుతోంది. ఈమేరకు తిరుమలలో (Tirumala) రెండు రోజులుగా దర్యాప్తు చేస్తున్నారు..

సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సీబీఐ అధికారులతో కలిసి ఇటీవల సిట్‌ ఏర్పాటుచేశారు. సీబీఐ అధికారుల పర్యవేక్షణలో ఈ విచారణ సాగుతోంది. మూడు బృందాలుగా ఏర్పడి అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే తమిళనాడు దిండిగల్‌ ఏఆర్‌ డెయిరీలో సిట్‌ బృందం సభ్యులు వివరాలు సేకరించారు. తిరుపతిలోని తితిదే (TTD News) మార్కెటింగ్‌ గోదాములను పరిశీలించారు. నెయ్యి కొనుగోలు టెండర్ల దస్త్రాలపై ఆరా తీశారు. తిరుపతి తూర్పు పోలీసుస్టేషన్‌లో నమోదైన కేసు ఆధారంగా సిట్‌ విచారణ సాగుతోంది..

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular