Wednesday, April 23, 2025
spot_img

ఎయిడ్స్ పే అవగాహన బాధిత మృతుల పట్ల శ్రద్ధాంజలి…

ఎయిడ్స్ పే అవగాహన బాధిత మృతుల పట్ల శ్రద్ధాంజలి…
నవంబర్ 30 గుంటకల్
ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా శనివారం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో ఎయిడ్స్ పై అవగాహన తో పాటు బాధిత మృతుల పట్ల ఆసుపత్రి వైద్య ఆరోగ్యశాఖ ప్రగతి ,మైత్రి మహిళా సంఘం శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా ఆసుపత్రి భవనం ముందు ఎయిడ్స్ పట్ల రంగవల్లికల నమూనాలతో క్రొవోత్తుల నడుమ బాధిత మృతుల కు శ్రద్ధాంజలి ఘటించారు ఈ కార్యక్రమంలో ఆసుపత్రి ఏవో రాంప్రసాద్ రావు , డాక్టర్ ప్రజ్ఞ లుముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular