Wednesday, April 23, 2025
spot_img

వజ్రకరూరు హెడ్ కానిస్టేబులకు పదోన్నతి….

వజ్రకరూరు హెడ్ కానిస్టేబులకు పదోన్నతి

డిసెంబర్ 01 :గుంతకల్లు

వజ్రకరూరు మండలం కేంద్రంలోని పోలీస్ స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్న జీ.రమేశు ఏఎస్ఐగా పదోన్నతి కల్పిస్తూ జిల్లా పోలీసు కార్యాలయం అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో పదోన్నతి పొందిన రమేశ్ను పోలీసు సిబ్బంది, ప్రస్తుత వజ్రకరూరు ఎస్ఐ అభినందనలు తెలిపారు. పదోన్నతి పొందిన రమేశ్ మాట్లాడుతూ.. పదోన్నతి పొందినందుకు చాలా సంతోషంగా ఉందని హర్షం వ్యక్తం చేశారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular