Saturday, August 2, 2025
spot_img

రెవిన్యూ డివిజనల్ అధికారికి పలు సమస్యలపై వినతి పత్రం సమర్పించిన దివ్యాంగులు…

రెవిన్యూ డివిజనల్ అధికారికి పలు సమస్యలపై వినతి పత్రం సమర్పించిన దివ్యాంగులు…

బివిఆర్ టుడే న్యూస్, జనవరి 7

రాజమహేంద్రవరం

: తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా నున్న అంబేద్కర్ విగ్రహం వద్ద దివ్యాంగులు తాము ఎదుర్కోబోయే సమస్యల నేపథ్యంలో రెవెన్యూ డివిజనల్ అధికారికి మెమోరాండం సమర్పించడంలో హెచ్ఆర్సీఐ మద్దతు కోరడంతో నేషనల్ చైర్మన్ చెన్నుపాటి శ్రీకాంత్, జనరల్ సెక్రెటరీ నందం నరసింహారావు సూచన మేరకు తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులైన కె వి వి సత్యనారాయణ ఆధ్వర్యంలో ర్యాలీ జరిపి రెవిన్యూ డివిజనల్ అధికారికి వినతి పత్రం సమర్పించడం జరిగింది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular