
రాజ్యాంగమే భవిష్యత్ తరాలకు స్ఫూర్తి
నవంబర్ 26 : గుత్తి పట్టణంలోని సత్రంమిట్ట వద్ద ఉన్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి భారత రాజ్యాంగ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా జరుపుకోవడం జరిగింది.
రాజ్యాంగ నిర్మాణంలో విశేషంగా కృషిచేసిన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ను స్మరించుకోవడం జరిగింది. రాజ్యాంగ ఆవిర్భావం జరిగి 74 సంవత్సరాలు జరిగినందువల్ల ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గుత్తి టౌన్ మండల కన్వీనర్ లు హుస్సేన్ పీరా, గోవర్ధన్ రెడ్డి, మాజీ జడ్పీటీసీ ప్రవీణ్ కుమార్ యాదవ్, జిల్లా సీనియర్ నాయకులు మల్లయ్య యాదవ్, గురు ప్రసాద్ యాదవ్, మున్సిపల్ కౌన్సిలర్లు వరదరాజులు, ఎన్ ఫారూఖ్, కేవి రమణ, నరేష్, నాయకులు జిప్పు రమణ, కలుగట్ల రాము, రమేష్ రెడ్డి, లక్ష్మి రెడ్డి, అబ్దుల్, మలికార్జున, నాగరాజు, హమాలిరామంజి, డీలర్ పూలప్ప, బళ్లారి హరి నాథ్ రెడ్డి, గోపీ రెడ్డి, నాగరాజు, గాలిప్, హరి, పెద్ద పూలప్ప, ఎమ్మెల్యే వెంకట్రాముడు,
హరికృష్ణ, సోషల్ మీడియా చేనాజి, బేతప్పల్లి రాము, సురేష్, రామకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.